నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 22 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని కేసీ పల్లె గ్రామపంచాయతీ వైసీపీ నాయకులు ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జై జగన్ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్య మంత్రి గా ఆయన పథకాలు, అభివృద్ధి పనులను గురించి అభిమానులకు, కార్యకర్తలకు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కేసీ పల్లె వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Admin
Namitha News