Monday, 27 July 2026 02:43:01 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కురబ కులాన్ని సౌత్ ఇండియాలో బలోపేతానికి కృషి చేస్తాం - తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు

Date : 13 April 2026 09:08 PM Views : 156

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 13 ః తెలుగు రాష్ట్రాలలో బలమైన శక్తిగా ఎదిగిన కురుబ కులాన్ని సౌత్ ఇండియా లో బలోపేతానికి కురుబ సంఘ నాయకుల సహకారంతో కృషి చేస్తామని తంబళ్లపల్లె కురుబ సంఘ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు, థీమా వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన కురుబ, కురుమ సంఘ నాయకుల సమావేశంలో ఆయన తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాల లో కురుబ, కురుమ సంఘ నాయకులు చేసిన కృషిని పేరుపేరునా తన గళం వినిపించి కొనియాడారు. కురుబ సంఘం బలోపేతం తోపాటు సమస్యల పరిష్కారం, కురుబల విద్య, ఉద్యోగం, జీవనోపాధి తదితర సమస్యల పరిష్కారం కోసం దశాబ్ద కాలంగా అలుపెరగని నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. కురుబల సంక్షేమం కోసం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వాలు ఏవైనా రాజకీయంగా కురుబల సంఖ్యా బలాన్ని బట్టి ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు సాధించడంతోపాటు మంత్రి పదవులు పొందడంలో కీలకపాత్ర పోషించినట్లు చెప్పారు. భవిష్యత్తులో సౌత్ ఇండియాలో కురబల ప్రాచుర్యం పెంచి వారి సమస్యల పరిష్కారం, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి సమిష్టి కృషి చేస్తామని హామీ ఇచ్చారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :