నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 30 : దిత్వా తుఫాన్ నేపథ్యంలో నియోజకవర్గం లోని ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో కలిసి పలు చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. వేంపల్లి చెరువు పూర్తిగా నీళ్లు నిండి పోవడం తో పూజ చేసి మొరవ ను ఎత్తి నీటి ని దిగువ ప్రాంతాలకు వదిలిన ఎమ్మెల్యే షాజహాన్ భాషా. ఈ సందర్బంగా నియోజకవర్గం లోని అన్నీ చెరువులను పరిశీలించాలని, అవసరమైన చోట యుద్ధప్రాతిపధకన పనులు చేయాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమం లో స్థానిక కూటమి నేతలు, అధికారులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News