నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - నవంబర్ 17 : మదనపల్లి నియోజకవర్గం లోని నిమ్మనపల్లి మండలం తవళం గ్రామంలో వెలసిన శ్రీ నేలమల్లేశ్వరస్వామి దేవాలయంలో జరుగుతున్న ప్రత్యేక కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుబాబు, వెంకటేష్, నిమ్మనపల్లి మండల నాయకులు రాజన్న, రెడ్డి మోహన్, మాజీ ఎంపీపీ మల్లికార్జున, శ్రీపతి, సర్పంచ్ మల్లప్ప,జగదీష్, రెడ్డప్ప, కాసిం భాష, శివాలయం డైరెక్టర్ వరప్రసాద్, బండి అమర,కమల రఘు,జెసి రెడ్డప్ప, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు
Reporter
Namitha News