Sunday, 26 July 2026 10:14:49 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నేల మల్లేశ్వర స్వామి కుంభాభిషేకం లో శ్రీరామ్ చినబాబు

Date : 17 November 2025 07:50 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - నవంబర్ 17 : మదనపల్లి నియోజకవర్గం లోని నిమ్మనపల్లి మండలం తవళం గ్రామంలో వెలసిన శ్రీ నేలమల్లేశ్వరస్వామి దేవాలయంలో జరుగుతున్న ప్రత్యేక కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు.. ఈ కార్యక్రమంలో‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మధుబాబు, వెంకటేష్, నిమ్మనపల్లి మండల నాయకులు రాజన్న, రెడ్డి మోహన్, మాజీ ఎంపీపీ మల్లికార్జున, శ్రీపతి, సర్పంచ్ మల్లప్ప,జగదీష్, రెడ్డప్ప, కాసిం భాష, శివాలయం డైరెక్టర్ వరప్రసాద్, బండి అమర,కమల రఘు,జెసి రెడ్డప్ప, బిజెపి యువ నాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :