Monday, 27 July 2026 02:13:54 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

గట్టు లో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు

Date : 23 January 2026 11:19 PM Views : 160

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. . కొత్తకోట - జనవరి 23 : బి.కొత్తకోట మండలం గట్టు బస్టాండ్ లో రాష్ట్ర విద్యా వ్యవస్థ బలోపేతానికి కీలక నిర్ణయాలతో అడుగులు వేస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం అహర్నిశలు పాటుపడుతూ, రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తూ, కార్యకర్తల సంక్షేమం, పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్న యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు. జన్మదిన వేడుకల్లో కేక్ కటింగ్ చేసి, భారీగా బాణసంచా పేల్చి, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేసిన టిడిపి నాయకులు

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాదం లోకనాథ్ రెడ్డి, బాయిగడ్డ శివరామిరెడ్డి, మరవపల్లి మస్తాన్ రెడ్డి, కుంటపల్లి నరసింహారెడ్డి, నాయనబావి శిద్దారెడ్డి, టీడీపీ జిల్లా కార్యదర్శి మస్తాన్, మహిళా నాయకురాలు నగీనా బేగం, ప్రభాకర్, మధార్ వల్లీ, గట్టు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అమర, డేరింగుల ఓబులేసు , జల్ల రామప్ప , మనోహర్ నాయుడు, జిట్ట వెంకటరమణ, జిట్ట నాగ, నారాయణరెడ్డి, కాచిపల్లి సుబ్బారెడ్డి, ప్రభాకర్ నాయుడు, సుంకర వారిపల్లి రెడ్డి శేఖర్, శంకర్ రెడ్డి, అశోక్, సిద్ధారెడ్డి, వెంకటనారాయణ, వాసు, కృష్ణారెడ్డి, ప్రభాకర్, మహబూబ్ బాషా, ప్రభాకర్ నాయుడు,రామాంజులు, గుట్టపాలెం సురేందర్ రెడ్డి, తరుగోడు సోమశేఖర్ రెడ్డి, నల్లగుట్లపల్లి శీన, నాగభూషణ, తరుగోడు రమణ, టి.మురళి, గట్టు హనుమంత్, వెంకటరమణ, మధుకర్, వేంపల్లి మియా, కందుకూర్ సైద్ బాషా, దీనిమీద పల్లి మంజు, అంజి, పి రమణ, ఏ రెడ్డప్ప, ఏ గురుమూర్తి, ఏ శంకర, ఎం నరసింహులు, శంకర్ రెడ్డి, తోట్లవారిపల్లి గంగిరెడ్డి, టి సుబ్బయ్య, ఏ పాపన్న, బుడుగుల ఆంజనేయ రెడ్డి, ఆకులవారిపల్లి సురేందర్ రెడ్డి, అంగజాల సునీల్, జిట్టా ఈశ్వరయ్య, షేక్ సలీం భాష, షేక్ అరుణ్ భాష,రాజు, నిమ్మ రెడ్డి శేఖర్, పి రాజు, అర్బాజ్,శ్రీనాథ్,అధిక సంఖ్యలో టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :