Sunday, 26 July 2026 02:46:31 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవ రెడ్డి

Date : 01 May 2026 04:53 PM Views : 310

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవ రెడ్డి మదనపల్లి లోని దేవత నగర్ నాలుగో నెంబర్ రోడ్డు నందు గల చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా తమ సేవలో అందిస్తున్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి గారు వృత్తిరీత్యా అనంతపురం జిల్లాకు బదిలీ చెందడం వలన..... చాలా రోజుల తర్వాత ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధులను మరియు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులను పలకరించుటకు తమ సమయం కేటాయించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి మునుపటిలాగే ప్రేమానురాగాలతో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ చిన్నారులను పలకరించి వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చిన్నారులకు వివరించి ఆయనతోపాటు మరికొంత మంది పారామెడికల్ డిపార్ట్మెంట్ వారిని పరిచయం చేయడమే కాకుండా సంస్థకు ఎప్పటినుంచి సహకరిస్తున్నటువంటి మదనపల్లి ఫార్మా మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెసిడెంట్ అంజద్ భాషా ని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థకు భవిష్యత్తులోఎలాంటి అవసరాలు ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి గారి బృందం తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు తదుపరి పిల్లలకు ఇష్టమైన తినుబండారాలను అందించి వారితో మమేకమై మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి గారు మాట్లాడుతూ కేశవరెడ్డి సేవలు చిరస్మరణ ఎప్పుడు పిల్లలకు మరియు వృద్ధులకు ఇలాంటి ఇబ్బందులు కలిగిన వెనువెంటనే ఆరోగ్య అవసరమైన మందులను అందిస్తూ ఎంతో మందికి సంస్థ గురించి తెలియజేస్తున్న వారికి సమస్త ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఈ సందర్భంగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో ఎం పి హెచ్ డబ్ల్యు మొదటి సంవత్సరం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మరియు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కేశవరెడ్డి బృందానికి సంస్థ జ్ఞాపిక అందించి కృతజ్ఞతలు తెలిపారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: