నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 08 : మదనపల్లి కోర్టు లో బాంబు పెట్టారని మెయిల్ వచ్చిందని సమాచారం తో కోర్టు కు హాజరైన జడ్జి లను, లాయర్లను, కాక్షిదారులను, ముద్దాయి లను , ప్రజలను అందరినీ కాళీ చేయించిన పోలీసులు, కోర్టు భవనాల సముదయాన్ని తమ అదీనం లోకి తీసుకొన్న పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు
Admin
Namitha News