Sunday, 26 July 2026 03:47:04 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పై ప్రజలకు అవగాహన

Date : 13 June 2026 09:27 PM Views : 120

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 13 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో తాసిల్దార్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు వీఆర్వో నాగరాజు ఆధ్వర్యంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఖచ్చితమైన ఓటరు జాబితాలను నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన ఈ సవరణ ప్రక్రియ ఆమోదయోగ్యమన్నారు. సోమవారం నుండి ఎన్నుమరేషన్ ఫామ్ ఇస్తారని జూన్ 1 నుండి 15 వరకు జరిగే ఈ ప్రక్రియ అనంతరం జూలై 21వ తేదీ తర్వాత కొత్త ఓటరు నమోదు జరుగుతుందని తెలిపారు. జూలై 14వ తేదీ వరకు ఎటువంటి సవరణలు ఉండవని జూలై 15 తర్వాత చిరునామా ఫోటో తదితర అంశాలతో మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చెప్పారు. రెండు చోట్ల ఓటు ఉన్న వారు ఒకచోట తొలగించుకొని ఒకే చోట ఉంచుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు కేవలం జనాభా లెక్కల్లో మాత్రమే ఉంటారని వారికి ఓటు హక్కు ఉండదని తెలిపారు. సర్ కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్క ఓటరు తమ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను బిఎల్ఓ లకు అందజేయాలని తెలిపారు. ఆయన వెంట వీఆర్ఏలు ఉన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: