Monday, 27 July 2026 02:14:01 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి

Date : 08 June 2026 08:38 PM Views : 149

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 08 ః తంబళ్లపల్లె మండల అభివృద్ధికి మండల స్థాయి అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది కలిసి రావాలని తంబళ్లపల్లె ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో పంచాయతీల అభివృద్ధి పనులు నిర్వహణ, పెన్షన్లు పంపిణీ, పారిశుద్ధ్యం, స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ భారతి, జలధార-జల హారతి లో జరుగుతున్న ఉపాధి హామీ పనుల వివరాలు, వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల పనితీరు, రుణాల పంపిణీ సద్వినియోగం, వ్యవసాయం, రైతు భరోసా, భూముల రీ సర్వే, రైతుల సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, సచివాలయాల పనితీరు పై ఆరా తీశారు. సచివాలయాల పరిధిలో అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి ఎప్పటికప్పుడు పరిష్కారానికి ముందు ఉండాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛంద కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అదే విధంగా జల సంరక్షణ లో భాగంగా జలధార, జలహారతి కార్యక్రమాల ద్వారా ప్రతి ఉపాధి కూలికి పని కల్పించి వలసల నివారణకు సహకరించాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారానికి పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ఎంపీ ప్రసాద్, ఎంఈఓ త్యాగరాజు, ఏఈలు వినోద్ కుమార్, రమణ, సుజాత, ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, రెవెన్యూ అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :