Monday, 27 July 2026 02:15:00 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

లక్ష ఉద్యమి సభ్యత్వాల నమోదు లక్ష్యం - టిడ్కో హౌసింగ్ ఛైర్మన్ అజయ్ కుమార్

Date : 15 March 2026 07:44 PM Views : 122

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 15 : నెల్లూరు జిల్లాలో లక్ష ఉద్యమి సభ్యత్వాల నమోదు కోసం కృషి చేయాలి జనసేన రాష్ట్ర నాయకులు టిడ్క్ హౌసింగ్ రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 50 వేల పైచిలుకు ఉద్యమి సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఖ్యను లక్షకు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని సూచించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం సాగించాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని “ఉద్యమి”గా పిలుస్తూ, సమాజంలో మార్పు కోసం సమ సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమకారులుగా ముందుకు రావాలని ఆయన కోరారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :