Sunday, 26 July 2026 10:29:38 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

శ్రీశైలం తొగటవీర క్షత్రియ అన్నదాన సత్రం నూతన కమిటీ అధ్యక్షులు గా పోలిశెట్టి రాజకుమార్

Date : 08 April 2026 10:06 PM Views : 364

నమిత న్యూస్ - Andhra Pradesh / Kurnool : శ్రీశైలం - ఏప్రిల్ 08 : శ్రీశైలం తొగట వీర క్షత్రియ అన్నదాన సత్రం నూతన కమిటీని సభ్యులు ఎక్కభిప్రాయం తో ఏకగ్రీవం గా ఎన్నుకొన్న సభ్యులు. అధ్యక్షులుగా పోలిశెట్టి రాజ్ కుమార్, జనరల్ సెక్రెటరీగా చట్టా మురళి, కోశాధికారిగా రంగం శివరాం లను ఎన్నుకొన్నారు. ఎన్నికైన నూతన కమిటీ కి పలువురు ఆత్మీయ శుభాకాంక్షలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ అందరం కలసికట్టుగా శ్రీశైలం అన్నదాన సత్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేయాలని, శ్రీశైలం వచ్చే తొగట వీర క్షత్రియ కుల బాంధవులకు మంచి వసతి, భోజన సౌకర్యాలు కల్పించి ఆధారాభిమానాలు పొందూతమని స్పష్టం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :