Monday, 27 July 2026 09:51:26 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఇన్ఫోసిస్ స్టార్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కింద మిట్స్ విద్యార్థులకు రూ. 33 లక్షలు

ఒక్కొక్క విద్యార్ధికి లక్ష రూపాయల చొప్పున 33మంది విద్యార్థులు లభించిన స్కాలర్ షిప్

Date : 19 February 2026 10:38 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 19 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ నందు బి.టెక్ మూడవ సంవత్సరము చదువుతున్న 33 మంది విద్యార్థులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చొరవతో ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్ ఎస్.టి.ఈ.ఏం. (STEM) స్టార్స్ స్కాలర్‌ షిప్ ప్రోగ్రామ్ కింద స్కాలర్‌ షిప్‌లు లభించాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ డాక్టర్ యువరాజ్ అన్నారు. ఎంపికైన ప్రతి విద్యార్థికి రూ. 1,00,000/- ఆర్థిక సహాయం లభించింది అని, ఇది మొత్తం రూ. 33,00,000/- గ్రాంట్ లభించిందని ఆయన అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్ మద్దతు ఇస్తున్న ఇన్ఫోసిస్ వారికి ఈ సందర్బంగా కృతఙతలు తెలియజేసారు. స్కాలర్షిప్ లభించిన విద్యార్థులను ఛాన్సుల్లేర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకనాథ్, వైస్ ఛాన్సుల్లేర్ డాక్టర్ యువరాజ్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ అఫ్ఫాయిర్స్ సమీనా తదితరులు అభినందనలు తెలియజేసారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :