నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జనవరి 08 : రామసముద్రం మండలం ఆర్ నడింపల్లి గ్రామ పంచాయతీలో నూతనంగా ప్రతిష్టించిన నాగదేవతల నలబై ఒక రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక హోమాలు పూజలు నిర్వహించి అభిషేకాలు నిర్వహించిన దాతలు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు రామసముద్రం మండల జడ్పీటీసీ సిహెచ్ ఉమాదేవి రామచంద్ర రెడ్డి దంపతులు చేతుల మీద నిర్వహించారు. ఆలయం వద్ద గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నిర్వాహకులు భక్తులు పాల్గొన్నారు.
Admin
Namitha News