నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తాగునీటి సమస్యను పరిష్కరించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన మాలేపాడు గ్రామస్తులు... మదనపల్లి గ్రామీణ మండలం బాల్యపాడు పంచాయతీ కత్తిరీ వారి పల్లి కి చెందిన మహిళలు పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన చేపట్టారు తమ గ్రామంలో చాలాకాలంగా తాగునీటి ఎద్దటి మేల్కొని ఉందని అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు... తక్షణం తమ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యలు పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపడుతామని హెచ్చరించారు...
Reporter
Namitha News