Sunday, 26 July 2026 03:51:17 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

పెద్దేరు ప్రాజెక్టు ఆయకట్టు కింద ప్రతీ ఎకరం సాగు - చైర్మన్ కొటాల శివకుమార్

రైతుల సమీక్ష లో తీర్మానం

Date : 27 November 2025 06:39 PM Views : 171

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 27 : తంబళ్లపల్లె మండలం లోని పెద్దేరు ప్రాజెక్ట్ ఆయకట్టు క్రింద నున్న ప్రతీ ఎకరం సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని ఆయకట్టు చైర్మన్ కొటాల శివకుమార్ కోరారు. గురువారం ప్రాజెక్టు ఆవరణంలో జరిగిన ఆయకట్టు రైతుల సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు కుడి కాలువ కింద 8.6 కిలోమీటర్లు ఎడమ కాలువ కింద 8.2 కిలోమీటర్లు సుమారు 4000 ఎకరాలు సాగుకు తీర్మాణించినట్లు తెలిపారు. రైతులు రబీ సీజన్ కు వేరుశనగ, మొక్కజొన్న, వరి, టమోటా, వాణిజ్య పంటలు వేసుకోవాలని సూచించారు. ఆయకట్టు రైతులు నీటి వృధా కాకుండా పంటలు సాగు చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు మెంబర్లు గంగిరెడ్డి, శివ నాగిరెడ్డి, తేజ మూర్తి నాయుడు, మాజీ సర్పంచ్ లు కృష్ణమూర్తి నాయుడు, రాము, మాజీ ఎంపిటిసి ఓబులేసు, జనసేన నరసింహులు, డీలర్ నారాయణస్వామి, ఉప సర్పంచ్ రాజన్న, వెంకటస్వామి, కాయలపల్లి మల్లికార్జున, శ్రీనివాసులు, కిట్ట, మల్లయ్య, లస్కర్ శ్రీనివాసులు రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: