నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 16 : ప్రతిరోజు ప్రజా సమస్యలపై మదనపల్లి శాసనసభ్యులుగా నా బాధ్యత ప్రజా సమస్యలు ఏమైనా కానీ నా దృష్టికి వస్తే తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరుగుతోంది. ప్రతిరోజు ప్రజా దర్బార్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరుగుతుంది అని తెలియజేసిన మదనపల్లి శాసనసభ్యుల షాజహాన్ బాషా
Reporter
Namitha News