Monday, 27 July 2026 11:52:20 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

పంటల సాగు లో వైవిధ్యంతో రైతులు యల్ నినో సవాళ్లను ఎదుర్కోవాలి ‌

Date : 04 July 2026 06:46 PM Views : 93

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 06 : తంబళ్లపల్లె మండలం లోని రైతులు రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావం ఏర్పడుతుందని ఈ సమస్యను అధిగమించడానికి వైవిద్యమైన పంటలను వేసి ఈ సవాలను ఎదుర్కోవాలని ఏఈఓ లు సురేష్, రెడ్డి శేఖర్, అంబేద్కర్ లు పిలుపునిచ్చారు. శనివారం తంబాలపల్లి మండల కేంద్రంలో ఎల్ నినో సమస్యను అధిగమించడం, ప్రకృతి వ్యవసాయంతో రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి, భావితరాలకు నీటి సంరక్షణ, సరైన సమయంలో సరైన పంట వేయడం లాంటి సలహాలు సూచనలపై రైతులచే అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తంబళ్లపల్లి పురవీధుల్లో నిర్వహించి ఎల్ నినో సమస్య పై రైతులకు ఏఈఓ లు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రామచంద్ర, మాజీ మల్లయ్య కొండ చైర్మన్ గంగుల రెడ్డి, చిన్న రెడ్డి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :