నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూన్ 06 : పుంగనూరు మండలం నేతిగుట్లపల్లె పంచాయతీ అరంట్లపల్లి కి చెందిన రైతు శ్రీరాములు, 50సం" తన వ్యవసాయ పొలం లోని అల్లనేరేడు చెట్టు ఎక్కి కాయలు కోస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి చెట్టుపై నుండీ కింద పడిపోవడంతో తీవ్ర అశ్వస్థత లోనవ్వడం తో హుటాహుటిన మదనపల్లి ఆసుపత్రి కి తరలించిన కుటుంబీకులు. కుటుంబ సభ్యుల పర్యవేక్షణ లో మదనపల్లి సర్వజన ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రైతు శ్రీరాములు
Reporter
Namitha News