Monday, 27 July 2026 02:15:15 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విద్యార్థిని లూ టెన్త్ లో ఉత్తమ ఫలితాలు సాధించాలి - అబూబకర్ సిద్దిక్

పరీక్షల కిట్లు పంపిణీ చేసిన హెల్పింగ్ మైండ్స్ అభూ

Date : 04 March 2026 08:43 PM Views : 353

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 04 : తంబళ్లపల్లె కస్తూరిబా గాంధీ గురుకులం లోని టెన్త్ క్లాస్ విద్యార్థినిలు పబ్లిక్ పరీక్షల్లో సత్ఫలితాలు సాధనకు కృషి చేయాలని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ ఆకాంక్షించారు. బుధవారం కస్తూర్బా గురుకులంలోని టెన్త్ క్లాస్ లోని 37 మంది విద్యార్థినిలకు పరీక్షల కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్ క్లాస్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచి ఉత్తీర్ణత సాధించాలని ఉత్తేజపరిచి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. కస్తూరిబా గురుకుల ప్రిన్సిపల్ శ్రీమతి మాట్లాడుతూ టెన్త్ విద్యార్థినిలకు పరీక్షల కిట్ అందజేసిన హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్ధిక్ తోబాటు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపి వారు చేస్తున్న సేవాభావం ఆదర్శప్రాయమని కొనియాడారు. ఈ పంపిణీ కార్యక్రమంలో కస్తూరిబా బాలికల గురుకుల విద్యాలయ ఉపాధ్యాయులు కాంచన, దీప, సుమతి, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పురుషోత్తం, దినకర్, బషీర్, సిరాజ్, కిరణ్ విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :