నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మాల మహానాడు రాష్ట్ర మహాసభ ఆదివారం మదనపల్లె CSI కమ్యూనిటీ హాల్ లో అంబేద్కర్ వారసులును లను ఉద్దేశించి కుల పెద్దలు ప్రసంగించారు. ఇందులో ప్రధానంగా కుల పెద్దలు తమ కులానికి జరుగుతున్న అరాచకాన్ని మరియు తమ కుల ప్రజలు అణిచివేతకు గురివుతున్నారు అని ప్రధాన అంశాలా గురించి సభ అధ్యక్షులు లీలావతి మని (రాయలసీమ అధ్యక్షులు) మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ యమల సుదర్శనం మాల ఉద్యోగుల సంగం రాష్ట్ర అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర ఉపాధక్షులు గడ్డం నాగమని,మాలల జేఏసీ ప్రధాన కార్యదర్శి పూతలపట్టు ప్రభాకర్ మరియు N. రెడ్డప్ప మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు వివిధ మండల కార్యవర్గ సభ్యులు పాల్గొని సభను ఉద్దేసించి ప్రశాంగించారు.
Reporter
Namitha News