నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మొలకలచెర్వు - మే 28 : అన్నమయ్య జిల్లా ములకలచెరువు రైల్వే స్టేషన్ కు సమీపంలో గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందియుండగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, మృతుడు ఎవరనేది గుర్తించాల్సి ఉంది
Reporter
Namitha News