Sunday, 26 July 2026 12:27:36 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

మురుగునీటి కాల్వ ల నిర్మాణం కు భూమిపూజ

29లక్షల రూ తో కాల్వ ల నిర్మాణం కు భూమి పూజ

Date : 12 March 2026 08:08 PM Views : 277

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 12 : ఆత్మకూరు పట్టణంలోని 20వ వార్డు లో 29 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సైడ్ కాలువల నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ సురా.భాస్కర్ రెడ్డి హాజరైన అతిధులను ఘనంగా సత్కరించారు.. కాలువల నిర్మాణానికి పూజా కార్యక్రమం నిర్వహించి నిర్మాణకార్యక్రమం ప్రారంభించారు... ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర నాయకులు పులిమి శైలజ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ తెలుగుదేశం పార్టీ నేతలు, స్థానిక నేతలు, ప్రజలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన సమస్యగా ఉన్న సైడ్ కాలువ నిర్మాణానికి మంత్రివర్యులు ఆనంద్ రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేసి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :