Sunday, 26 July 2026 05:37:00 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి

Date : 27 April 2026 04:23 PM Views : 103

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అమోఘం అపూర్వం... రాటకొండ బాబు రెడ్డి నేడు స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలో అడ్వకేట్ సురేష్ బాబు నాయుడు గారి కుమారుడు షణ్ముగ సిద్ధ నాయుడు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి అనుచరులు సంస్థ ను సందర్శించి పిల్లలకు స్వయంగా అన్నం వడ్డించి....సంస్థ చేస్తున్న సేవలు చాలా అమోఘమని కొనియాడారు.ఒక రోజుకు సగటున 6000 మందికి పైగా ఆకలి బాధలతో చనిపోతున్నారని. నిరధారణ గురైన వారందరినీ అక్కున చేర్చుకొని కాపాడుతున్న చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సీవలు స్లాగనీయమని కొనియాడారు. అన్నారు. ఈ కార్యక్రమంలో రాటకొండ బాబు రెడ్డి గారు మరియు వారి కుమారుడు విష్ణు తో పాటు మదనపల్లె స్థానిక టిడిపి కార్యకర్తలు సానుభూతిపరులు అనుచరులు సహచరులు పాల్గొన్నారు సంస్థ అధ్యక్షులు యం. పి.ఆనందన్ గారి తో... కలిసి సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ జి వీ యస్. బాబు, జనరల్ సెక్రటరీ కవితా రాణి సంస్థ కోశాధికారి పట్నం గిరిజ మాల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ చరణ్ లతోపాటు ఆనంద వృద్ధాశ్రమం సిబ్బంది తదితరులు పాల్గొని జ్ఞాపిక అందజేయడం జరిగినది.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: