నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 18 : పుంగనూరు పట్టణం కొత్తఇండ్లు ప్రాంతంలో మెయిన్ రోడ్డు లో ఇటీవలే పెట్టిన ATM . ఈ ATM పరిసరాల్లో పెద్దగా జనసంచారం ఉండకపోవడంతో కన్ను వేసిన కేటుగాళ్ళు శుక్రవారం రాత్రి చోరీ చేయుటకు తీవ్రంగా ప్రయత్నించి విఫలం చెందిన చోరులు. వేకువజామున సమాచారం అందుకున్న పుంగనూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్, సి.సి.టీవీ ఫుటేజ్ , టెక్నికల్ ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
Reporter
Namitha News