Sunday, 26 July 2026 09:52:54 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అధైర్య పడవద్దు మీకు అండగా ఉంటా - మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్

Date : 29 May 2026 12:06 PM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే 28 : తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరు అధైర్యపడవద్దని మీకు నేను అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ తంబళ్లపల్లె మండల టిడిపి నాయకులకు భరోసా ఇచ్చారు. గురువారం తంబళ్లపల్లె మండలం లోని టిడిపి నాయకులు మొలకలచెరువు లో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ ను కలిసి దుశ్యాలవులు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. వారి అభిమానానికి మురిసిపోయిన జి శంకర్ యాదవ్ భావోద్వేగంతో కార్యకర్తలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని అభినందించారు. నడిపించే నాయకుడు లేక మన ప్రభుత్వం అధికారం ఉన్నా నిర్లక్ష్యానికి గురి అవుతున్నామని నీ రాక కోసం ఎదురుచూసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని నాయకులు మూకుమ్మడిగా కోరారు. దీనిపై స్పందించిన జి శంకర్ యాదవ్ మనకు మంచి రోజులు వస్తున్నాయి తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోటలో నాయకులు, కార్యకర్తల సహకారంతో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో తంబళ్లపల్లె టిడిపి నాయకులు, కార్యకర్తలు హర్షద్వానాలతో మారు మ్రోగించారు. మాజీ ఎమ్మెల్యేని క్లస్టర్ ఇంచార్జ్ కాల నారాయణ, పురుషోత్తం, దండువారిపల్లి రమణ, వీరాంజనేయులు, గంగుల్ రెడ్డి,సోమశేఖర్, గోపి దిన్ని సుధాకర్, రామచంద్రారెడ్డి, బాలకృష్ణారెడ్డి, సురేంద్ర, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :