Monday, 27 July 2026 01:19:58 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఇంట్లో పాతిపెట్టిన బాలుడి మృతదేహం వెలికితీసి పోస్టు మోర్టుమ్ నిర్వహించిన పోలీసులు

మదనపల్లి మండలం అంకిశెట్టి పల్లి లో ఘటన

Date : 21 March 2026 08:51 AM Views : 310

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 21 : సత్యసాయి జిల్లా తనకల్లు ప్రభుత్వ వైద్యధికారి గా ఉద్యోగం నిర్వహిస్తూ కదిరి పట్టణం లో నివాసం ఉన్న డాక్టర్ దంపతులు విజయబాబు, నందిని లు. ఫిబ్రవరి 12వ తేదీన మెట్లు పై నుండీ పడిపోయి చనిపోయిన బాలుడు వర్షిత్. విషాదం లో భార్య మాటలు నమ్మి కొడుకు మృతదేహం ను స్వగ్రామం మైన మదనపల్లి మండలం అంకిశెట్టి పల్లి కి తీసుకొచ్చి ఇంటి వద్ద నే ఖననం చేసి వెళ్లారు. కొద్దిరోజుల తర్వాత భర్త తో గోడవ పడి అలిగి పుట్టింటికి వెళ్లన భార్య నందిని. ఆమె ప్రవర్తన పై అనుమానం వచ్చి తన కొడుకు వర్షిత్ మృతి పై అనుమానం వ్యక్తం చేస్తూ భార్య నందిని పై కదిరి పోలీసులకు ఫిర్యాదు చేసిన తండ్రి డాక్టర్ విజయబాబు. తండ్రి ఫిర్యాదు పై అనుమానస్పద మృతి గా కేసు నమోదు చేసిన కదిరి పట్టణం పోలీసులు.శుక్రవారం మదనపల్లి తహసీల్దార్ సమక్షంలో పాతిపెట్టిన బాలుడి మృతదేహం వెళికితీసి పోస్టుమోర్టుమ్ నిర్వహించారు. పోస్టు మోర్టుమ్ నివేదిక అనంతరం తదుపరి దర్యాప్తు కొనసాగిస్తామని వెల్లడించిన కదిరి ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :