నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 25 : మదనపల్లి పట్టణం లోని P & T కాలనీ లో నివాసం ఉన్న శ్రీమతి&శ్రీ సందీప్,శ్వేత దంపతుల కుమారుడు నామకరణం కార్యక్రమంలో లాయర్ గణపతి గారి తో కలిసి పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు,నందకుమార్ ,టౌన్ బ్యాంక్ డైరెక్టర్ సోమశేఖర్,బోయపాటి కృష్ణ,తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్,జెసి రెడ్డప్ప,అరుణ్ కుమార్, సునీల్ రెడ్డి,శివాలయం డైరెక్టర్లు వరప్రసాద్, ప్రకాష్ నాయుడు తదితరులు పాల్గొని చిన్నారిని అస్వీరధించారు
Reporter
Namitha News