Sunday, 26 July 2026 11:11:11 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ సాధనకు సమిష్టి కృషి చేద్దాం - ఎంపీడీవో ఉషారాణి

Date : 20 June 2026 09:15 PM Views : 125

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివ స్ కార్యక్రమాన్ని విజయపథంలో నిలవడానికి సమిష్టి కృషి చేద్దామని ఎంపీడీవో ఉషారాణి పిలుపునిచ్చారు. శనివారం ఎంపీడీవో ఆధ్వర్యంలో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమం లో భాగంగా విద్యార్థులు, అధికారులు తంబళ్లపల్లె పురవీధుల్లో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. ఎంపీడీవో మాట్లాడుతూ పారిశుద్ధ్యం పాటించి ప్లాస్టిక్ నిషేధం, పర్యావరణ పెంపుకు మొక్కలు నాటడం చేపట్టాలన్నారు.స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతానని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, డిప్యూటీ ఎంపీడీవోలు ఎంవి ప్రసాద్, మారుతీకుమార్,ఏపిఎం గంగాధర్,ఏపిఓ అంజనప్ప, ఐటిఐ ప్రిన్సిపల్ నాగరాజు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, హెచ్ ఎం రెడ్డప్ప రెడ్డి, సీసీలు కత్తి నరసింహులు, రమణ, కార్యదర్శి శ్రీనివాసరావు, సోమశేఖర్ రెడ్డి,పద్మావతి,భాస్కర్ విద్యార్థులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :