Sunday, 26 July 2026 10:01:33 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

అంగన్వాడీ లకు స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాష

Date : 18 December 2025 10:33 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 18 : మదనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 35 మినీ అంగన్వాడి కేంద్రాలను మెయిన్ అంగన్వాడి కేంద్రములుగా అప్ గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం తో ఎమ్మెల్యే ని ఘనంగా సత్కరించిన అంగన్వాడీ కార్యకర్తలు. వారికి ప్రభుత్వం అందించిన స్మార్ట్ ఫోన్ లను పంపిణీ చేసి తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అప్ గ్రేడ్ చేయడం తో నెలకు రూ 7000 /- జీతం పొందుతున్న మినీ అంగన్వాడి కార్యకర్తలు మెయిన్ అంగన్వాడి కార్యకర్తలుగా మార్పు వలన రూ 11500 /-రూపాయల జీతం అందుకుంటారని అదేవిధంగా అంగన్వాడి కార్యకర్తలు మొబైల్లో యాప్ ల నందు వివిధ రకాల డేటా చేస్తున్నందున వారికి మెరుగైన సమర్థవంతంగా పనిచేయగలరని రాష్ట్ర ప్రభుత్వం వారు 5G స్మార్ట్ ఫోన్ లను ఇవ్వటం జరిగినది. ఈ మొబైల్స్ లో 4G Ram, 64GB స్టోరేజ్ ఉంటుంది. కావున మినీ అంగన్వాడీ నుండి మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు అప్గ్రేడేషన్ ఉత్తర్వులు మరియు 5G స్మార్ట్ మొబైల్ ఫోన్లను అంగన్వాడి కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీరు మరింత బాధ్యతగా పనిచేయాలని, అంగన్వాడీకి వచ్చే పిల్లలను తల్లి కంటే ఎక్కువ బాధ్యతగా చూసుకోవాలని సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమానికి సిడిపిఓ నాగవేణి, ఏసిడిపిఓ డాక్టర్ సునీత, సెక్టార్ సూపర్వైజర్లు, బిపిసి మరియు అంగన్వాడి కార్యకర్తలు హాజరయ్యారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :