Sunday, 26 July 2026 10:08:08 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి. కుమార్ కు ప్రతిష్టాత్మకమైన “ సిస్కో ఇన్‌స్ట్రక్టర్ లీడర్‌షిప్ అవార్డు – 2026

Date : 20 February 2026 06:46 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఫిబ్రవరి 20 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ సి. కుమార్ కు ప్రతిష్టాత్మకమైన “ సిస్కో ఇన్‌స్ట్రక్టర్ లీడర్‌షిప్ అవార్డు – 2026 ”ను అందుకున్నారని వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. బెంగళూరులో నిర్వహించిన ఇండియా లీడర్‌షిప్ సమ్మిట్ – 2026 కార్యక్రమం లో సిస్కో సిస్టమ్స్ ఇంక్ వారు ఈ అవార్డును ప్రదానం చేశారు. సిస్కో నెట్‌వర్కింగ్ అకాడమీ ద్వారా లీడ్ ఇన్‌స్ట్రక్టర్‌గా డాక్టర్ సి.కుమార్ మిట్స్ యూనివర్సిటీ నందు నెట్‌వర్కింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ రంగాల్లో విద్యార్థులకు విశిష్టమైన శిక్షణ అందిస్తూ అకాడెమిక్ విద్యను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ అవార్డు సాధించడం మిట్స్ యూనివర్సిటీకి గర్వకారణమని అన్నారు. ఈ అవార్డు అందుకున్న డాక్టర్ సి కుమార్ ను ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్.విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, వైస్ ఛాన్సల్లర్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి. గౌర్, డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :