నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మస్జిద్-ఎ-ఖతీజతుల్ కుబ్రాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్.. మదనపల్లె మండలం తట్టివారిపల్లె బైపాస్ వద్ద మస్జిద్-ఎ-ఖతీజతుల్ కుబ్రాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్.. ఈ కార్యక్రమంలో హాజీ అహమ్మద్ అజీజ్, లాలూ సాహెబ్, షేక్ రఫీ, పీర్ సాహెబ్, జైనుద్దీన్, షానవాజ్, ఎన్. నవాజ్, సాదిక్, ఖిజార్ ఖాన్, జబీసుల్లా, అబ్దుల్లా, రబీసుల్లా తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News