నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వాల్మీకి పురం - మే 30 : వాల్మీకి పురం మండలం తరిగొండ లో వెలసియున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొన్న అన్నమయ్య జిల్లా వైయస్ ఆర్ సిపి అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే అకేపాటి అమరనాథ్ రెడ్డి. స్వామి వారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందారు. ప్రసిద్ధ కవయిత్రి, శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తురాలు అయిన తరిగొండ వెంగమాంబ జన్మస్థలం లోని ఆలయం గొప్పతనం ను వీక్షించారు
Reporter
Namitha News