నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి - జూన్ 25: కోసువారి పల్లె గ్రామపంచాయతీ తిరుమల గుట్ట పల్లి వద్ద వెలసిన నల్లపురెడ్డి దాయాదుల కులదైవమైన శ్రీమాత మద్దెమ్మ తల్లి ఆలయం పునర్నిర్మాణం శుభసందర్భంగా అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలు తో కలసి ప్రత్యేక పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే ద్వారక నాథ్ రెడ్డి అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేశారు
Reporter
Namitha News