Monday, 27 July 2026 11:51:50 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మల్లయ్య కొండ కు కాలినడకన చేరుకున్న టిడిపి మాజీ ఇంచార్జ్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి

Date : 06 July 2026 10:56 PM Views : 137

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 06 : తంబళ్లపల్లె కు సమీపంలోని శ్రీ మల్లయ్య కొండ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని సోమవారం తంబళ్లపల్లె నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్ దాసరిపల్లి జయ చంద్రారెడ్డి కాలినడకన చేరుకున్నారు. ఉదయం తన సహ ధర్మచారిని కల్పన రెడ్డి తో పాటు తన అనుచరులు, నాయకులు, కార్యకర్తలతో కొండ కింద మదాతం బావి వద్ద వినాయక, ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో కాలినడకన కొండకు బయలుదేరి మధ్యలో వెలుగు మల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం జయచంద్ర రెడ్డి దంపతులు మల్లయ్య కొండ చేరుకొని మహాశివునికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజానీకం పాడిపంటలు, అష్టైశ్వర్యాలతో విరజిల్లాలని ఆ మహా శివుని కోరుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా గౌరీ మాత ఆలయం, భగీరథి, ఎలకతీర్థం లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయ చంద్రారెడ్డి వెంట తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల నాయకులు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :