నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా,పుంగనూరు మున్సిపాలిటి పరిధిలో ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి తెలిపారు.మంగళవారం ఈ సందర్బంగా పోస్టర్లు విడుదల చేశారు. పట్టణంలోని ప్రజలు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించి, జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Reporter
Namitha News