నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 06 : మదనపల్లి మండలం వలసపల్లి, పోతబోలు, కొత్తవారిపల్లి, సి.టి.ఎం. కాశీరావుపేట, మేకలపల్లి పంచాయతీ లలోని 11 మంది బాధిత లబ్దిదారులకు 18 లక్షల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారుల ఇండ్ల కు వెళ్లి వారిని పరామర్శించి చెక్కు లను అందచేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News