Monday, 27 July 2026 01:52:25 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

యన్.సి.సి. 35(ఏ)బెటలియాన్ బెస్ట్ క్యాడట్ అఫ్ ఇయర్ 2025 అవార్డు పొందిన మిట్స్ విద్యార్థి

Date : 26 April 2026 10:29 PM Views : 121

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్ 26 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగం మూడవ సంవత్సరం విద్యార్థి, చిత్తూర్ 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ ఎన్‌సీసీకి చెందిన జూనియర్ అండర్ ఆఫీసర్ (JUO) కె. రేవంత్ కుమార్, చిత్తూరు లో నిర్వహించిన పోటీలలో ప్రతిభ కనబరిచి ప్రతిష్టాత్మక “సీడబ్ల్యూఎస్ బెస్ట్ క్యాడెట్ ఆఫ్ ది ఇయర్ 2025-26” పురస్కారం లభించిందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ అవార్డును చిత్తూరు 35(ఏ) ఆంధ్ర బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ పి. లోగనాథన్ ప్రదానం చేశారు. Chittoor లో జరిగిన కఠినమైన శిక్షణను పూర్తి చేసి ఫైరింగ్, డ్రిల్, ఇంటర్వ్యూ మరియు సాధారణ జ్ఞానంపై రాత పరీక్ష వంటి పలు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, వివిధ యూనివర్సిటీ ల మరియు కళాశాలల నుండి పాల్గొన్న పోటీదారులలో ఉత్తమ క్యాడెట్‌గా ఎంపిక కావడం విశేషం. ఈ సందర్భంగా కె. రేవంత్ కుమార్ కు రూ. 4,500 నగదు బహుమతిని కూడా అందజేశారు. ఉత్తమ ప్రదర్శన చూపిన యెన్ సి సి క్యాడెట్ ను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & చాన్సల్లర్ డాక్టర్ యెన్ Vijaya భాస్కర్ చౌదరి, ప్రో చాన్సల్లర్ యెన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ళ, యెన్ సి సి ఆఫీసర్ కెప్టెన్ నవీన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :