Sunday, 26 July 2026 10:02:18 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వారపు సంత ప్రభుత్వ స్థలంలో నిర్వహించండి.

Date : 07 January 2026 10:20 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 07 : తంబళ్లపల్లె వారపు సంత ప్రభుత్వం కేటాయించిన స్థలంలో నిర్వహించాలని కూటమి నాయకులు ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ కు వినతిపత్రం ఇచ్చారు. తంబళ్లపల్లె నియోజకవర్గం కేంద్రం క్రాస్ రోడ్ మదనపల్లి, ములకలచెరువు, పెద్దమండెం రహదారులకు కూడలిగా నిలిచింది.నిత్యం వందలాదిగా ఆర్టీసీ తో పాటు ప్రైవేటు వాహనాలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు,వేలాదిగా జన సంచారంతో కిటకిటలాడుతుంది. కొందరు ఈ రోడ్డు ప్రక్కనే కూరగాయల దుకాణాలు తోపాటు పలు రకాలు దుకాణాలు నిర్వహణతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు ట్రాఫిక్ స్తంభించి వాహనాలు నిలిచిన సంఘటనలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం పాత జూనియర్ కాలేజ్ వెనుక వారపు సంతకు స్థలం కేటాయించిందని ఆ స్థలంలో సంత నిర్వహించాలని కూటమి నాయకులు సుగవాసి శివకుమార్, ఆకుల రెడ్డప్ప రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మణి, కూటమి నాయకులు అధికారులకు వినతి పత్రం అందజేశారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :