నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మార్చి 06 : వైసీపీ రాష్ట్రా నాయకత్వం రెండు రోజుల క్రితం ఉమ్మడి చిత్తూరు జిల్లా కు అబ్సర్వర్ల ను నీయామకం లో మదనపల్లి కి చెందిన వైసీపీ నేతలు మునిసిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి ని పుంగనూరు నియోజకవర్గం అబ్సర్వర్ గా, బాబ్ జాన్ ను పూతలపట్టు నియోజకవర్గం అబ్సర్వర్ గా నియామకం చేయడం తో తమపై విశ్వాసంతో అబ్సర్వర్ గా నియమిచడం తో పార్టీ అభివృద్ధి తమ వంతు కృషి చేస్తామని తెలియచేస్తూ కృతజ్ఞత పూర్వకంగా నేడు తిరుపతి లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నివాసం లో కలిసి కృతఙ్ఞతలు తెలియచేసారు
Reporter
Namitha News