నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గుర్రంకొండ - నవంబర్ 10 : తిరుపతి లో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఫెన్సింగ్ సీనియర్ సెలక్షన్స్ లో గుర్రంకొండ జడ్పిహెచ్ఎస్ కు చెందిన విద్యార్థులు తెలుగు ఖేల్ ఇండియా సెలక్ట్ అయిన విద్యార్థులు ప్రసన్న కుమార్, హరినాథ్ రెడ్డి లు. ఈ విద్యార్థులు 11వ తేదీ జిఎస్ఎల్ మెడికల్ కళాశాల రాజమండ్రి నందు జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపిన ప్రధానోపాధ్యాయులు. ఖేల్ ఇండియా కు సెలెక్ట్ అయిన విద్యార్థులను, కోచ్ రవీంద్రనాథ్, పిడి. పద్మలత, పి.ఈ.టి. శ్రావణి, ఉపాధ్యాయ బృందం ను పలువురు అభినందనలు తెలిపారు.
Reporter
Namitha News