Sunday, 26 July 2026 08:30:08 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

గ్రామీణ ప్రాంత నీటి నాణ్యత పరీక్షలపై శ్రద్ధ చూపండి - ఎఈఈ వినోద్ కుమార్

Date : 24 March 2026 08:25 PM Views : 166

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 24 : తంబళ్లపల్లె మండలంలోని ప్రతి గ్రామీణ ప్రాంత తాగునీటి వనరుల నాణ్యత పరీక్షలపై పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ వినోద్ కుమార్ సూచించారు. మంగళవారం ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ ఆధ్వర్యంలో గ్రామాలలో నీటి నాణ్యత పరీక్షలపై కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం జరిగింది.ఎఈఈ మాట్లాడుతూ పంచాయతీలకు నీటి నాణ్యత పరీక్షల కోసం పి టి కె కిట్ అందిస్తామని దాని ద్వారా ప్రతిరోజు తాగునీటి ట్యాంకు లోని నీటిని, 15 రోజులకు ఒక మారు ప్రతి ఇంటి లోని నీటిని, నెలకు ఒక మారు పాఠశాలలు, అంగన్వాడీలు, కార్యాలయాలలోని నీటిని పరీక్షించాలన్నారు. ఈ పరీక్షల నివేదికలను ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. తాగునీటి వనరులు నాణ్యత పరీక్షల నిర్లక్ష్యం వహించరాదని తాగునీటి కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవోలు ప్రసాద్, మారుతీ కుమార్, కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: