Sunday, 26 July 2026 03:50:42 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

తంబళ్లపల్లె మోడల్ స్కూల్ పెరటి తోట కు రోల్ మోడల్

Date : 20 January 2026 10:54 PM Views : 252

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 20 ః తంబళ్లపల్లె మోడల్ స్కూల్ లో స్పెషలాఫీసర్ అమరనాథరెడ్డి ఇచ్చిన స్ఫూర్తితో పెంచుతున్న పెరటి తోట నేడు అందరికీ ఓ రోల్ మోడల్ గా నిలిచింది. మంగళవారం అగ్రికల్చర్ ఆఫీసర్ (డి ఆర్ సి) రామకృష్ణరాజు ఏటీఎం మోడల్ ఏ గ్రేడ్ మోడల్ ఫీల్డ్ విజిట్ లో భాగంగా మోడల్ స్కూల్ పెరటి తోటను సందర్శించి ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై చూపిస్తున్న చొరవ స్పెషలాఫీసర్ అమరనాథరెడ్డి లాంటి అధికారుల ప్రోత్సాహం, ఏపీ సీ ఎన్ ఎఫ్ సిబ్బంది పనితీరు అభినందనీయమని ప్రతి పాఠశాల ఓ ప్రకృతి వ్యవసాయ పెరటి తోట కావాలని ఆకాంక్షించారు. ఇదే స్ఫూర్తితో మండలంలోని ఎఫ్ఎం టి సిబ్బంది ప్రకృతి వ్యవసాయం సాగుపై దృష్టి సారించి మానవాళి ఆరోగ్యం తో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతర కృషితో ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, ఎఫ్ ఎం టి రఘునాథ్, ఎన్ ఎఫ్ ఏ సునీత, ఎఫ్ ఎం టి రాజు, ఎన్ ఎఫ్ ఎఫ్ రుక్మిణి,ఐ సి ఆర్ పి లు నిజాముద్దీన్, రెడ్డప్ప,సునీత, ఆర్సియా భాను, శారద, సిద్ధమల్లు, సుజాత, పద్మజ, సుకన్య, బయమ్మ లు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: