నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చెట్ల పెంపకం ప్రతి ఒక్కరి బాధ్యత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా విశాలాంధ్ర, మదనపల్లి: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లిలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని మొక్కలు నాటారు. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 వేల మొక్కలను నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను మహిళలు, విద్యార్థులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి కనీసం రెండు మొక్కలను నాటి వాటి పెరుగుదలను పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హరిత కార్యక్రమాల్లో భాగంగా ఈ మొక్కల నాటకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు, యువత, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, పులి మహాలక్ష్మి, రాధమ్మ, రాటకొండ భారతి, ఇక్బాల్, జాన్ బాబు, మల్లికార్జున్ నాయుడు, మంగళ ప్రభాకర్, సిబియన్ రెడ్డి శేఖర్, కాశి శ్రీరామ్, గౌస్, జేసీబీ వేణు, శ్రీరామ నాగమణి, పురుషోత్తం, కమలామరి కృష్ణ, టైగర్ సురేందర్ రెడ్డి, శ్రీరాములు, హరి, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. షాజహాన్ బాషా : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లిలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని మొక్కలు నాటారు. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 వేల మొక్కలను నాటినట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచే బాధ్యతను మహిళలు, విద్యార్థులు స్వీకరించాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి కనీసం రెండు మొక్కలను నాటి వాటి పెరుగుదలను పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన హరిత కార్యక్రమాల్లో భాగంగా ఈ మొక్కల నాటకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులు, యువత, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, పులి మహాలక్ష్మి, రాధమ్మ, రాటకొండ భారతి, ఇక్బాల్, జాన్ బాబు, మల్లికార్జున్ నాయుడు, మంగళ ప్రభాకర్, సిబియన్ రెడ్డి శేఖర్, కాశి శ్రీరామ్, గౌస్, జేసీబీ వేణు, శ్రీరామ నాగమణి, పురుషోత్తం, కమలామరి కృష్ణ, టైగర్ సురేందర్ రెడ్డి, శ్రీరాములు, హరి, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Namitha News