Monday, 27 July 2026 11:51:52 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

నిమ్మనపల్లె ఘనంగా 37వ జన్మదిన వేడుకలు

Date : 22 May 2026 09:03 AM Views : 101

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లె ఘనంగా 37వ జన్మదిన వేడుకలు * జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ 37వ జన్మదినాన్ని నిమ్మనపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా జనసేన పార్టీ నాయకులు కళ్యాణ్ సింగ్ ఆధారంలో నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల మేరకు మూడు పార్టీలు కలసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా . మాజీ జెడ్పిటిసి వసంత మునిరత్న మండల మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున జనసేన పార్టీ నాయకులు అప్రోచ్ కార్డ్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు తోట కళ్యాణ్ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ల పాటు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన చూపే అంకితభావం, పట్టుదల ఇలాగే కొనసాగాలని, నియోజకవర్గ ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయనకు చేకూరాలని కోరుకున్నారు. ఒక దార్శనికత కలిగిన నాయకుడిగా పేర్కొన్నారు. అనంతరం కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్కిం సురేష్ మాజీ జెడ్పిటిసి సభ్యులు వసంత మునిరత్నం.. మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర మాజీ సర్పంచ్ మహమ్మద్ అక్కిం సురేష్ తానేశ్వర కే దేవేందర్ అప్రోచ్కాన్ కాసిం భాష ఖాన్ జనసేన పార్టీ నాయకులు భరత్ శివ నరసింహులు తరుణ్ సురేష్ జయశంకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :