Sunday, 26 July 2026 09:13:01 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Date : 18 January 2026 10:53 PM Views : 269

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు,పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర,, క్లస్టర్ ఇంచార్జిలు బేరి శ్రీనివాసులు, కాల నారాయణ, ముద్దలదొడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకుడు కేశవరెడ్డి,తరుగు శివారెడ్డి, జయరాం రెడ్డి,సీనియర్ బిసి నాయకులు కృష్ణమూర్తి,శివరాం, హరికృష్ణ, శేఖర్ రెడ్డి, పురుషోత్తం,ఆనంద్,సోమశేఖర్,రాజంపేట టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి సోమశేఖర్, వీరాంజనేయులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,గ్రామ కమిటీ అధ్యక్షులు శివకృష్ణ, సురేంద్ర, మదనమోహన్, బావ జాన్, వెంకటరమణ, అశోక్, సుధాకర్, చెరువు సంఘం అధ్యక్షులు ఆదిరెడ్డి, కోటకొండ చిన్నరెడ్డప్ప, రామలింగారెడ్డి,మదనమోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర, సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ మణి, రామాంజులు, శ్రీనివాసులు,వెంకటరమణ ,పెద్ద వీరభద్ర, ఐసుల కృష్ణ,అల్లావుద్దీన్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :