Monday, 27 July 2026 04:18:06 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

జనసేన ఇంచార్జ్ అన్న వివాహితుడైన హరినాథ్ తన మైనర్ బాలిక ను కిడ్నాప్ చేసారంటూ ఆరోపిస్తున్న తండ్రి

మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసిన మొలకలచెరువు పోలీసులు

Date : 22 February 2026 08:01 PM Views : 310

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 22 : తన మైనర్ బాలిక ను అపహారించి తీసుకెళ్లిన వివాహితుడు హరినాథ్ పై 19న మొలకలచెర్వు పి. యస్. లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా, నా బిడ్డ ను నాకు అప్పగించకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఎస్పీ కి ఫిర్యాదు చేయాలని మదనపల్లి కి వచ్చిన తండ్రి ఆదినారాయణ... మొలకల చెర్వు మండలం కదిరినాధుని కోట పంచాయతీ బీగు వారి పల్లి కి చెందిన ఆదినారాయణ కుమార్తె 17 సం మైనర్ బాలిక ను అపహారించుకొని వెళ్లిన వివాహితుడు 40 సం పోతుల హరినాథ్... ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక కు మాయ మాటలు చెప్పి లొంగధీసుకొన్న జనసేన ఇంచార్జ్ సాయినాథ్ అన్న హరినాథ్ కొంతకాలం క్రితం గొడవ జరగడం తో కళాశాల ను మాన్పించి ఇంటివద్దనే ఉంచుకొన్న తల్లితండ్రులు. 19న గ్రామం లో భయ బ్రాంతులకు గురిచేసి బాలిక ను కిడ్నాప్ చేసుకొని వెళ్లిన హరినాథ్ పై 19వ తేదీ రాత్రి మొలకలచెర్వు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆదినారాయణ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని న్యాయం చేయాలని మదనపల్లి ఎస్పీ కి ఫిర్యాదు చేయడానికి వచ్చానని మీడియా ను ఆశ్రయించిన బాలిక తండ్రి, బంధువులు. మొలకల చెర్వు పోలీసులను ఘటన పై వివరణ అడుగగా ఫిర్యాదు మేరకు మైనర్ బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన మొలకలచెర్వు ఇన్స్పెక్టర్

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :