Monday, 27 July 2026 04:30:11 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో లెర్న్ ఫ్లూ క్యాంపస్ డ్రైవ్

23 మంది ఎంబీఏ విద్యార్థులు ఎంపిక

Date : 15 November 2025 06:48 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో లెర్న్ ఫ్లూ క్యాంపస్ డ్రైవ్ 23 మంది ఎంబీఏ విద్యార్థులు ఎంపిక అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో శనివారం 15-11-2025 లెర్న్ ఫ్లూ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు టాప్ కంపెనీ లు వస్తాయని వాటికీ దీటుగా ఇంటర్వూస్ లో తమ నైపుణ్యలను చక్కగా ఉప యోగించుకొని అధిక ప్యాకేజి స్థాయి కి ఎదగాలని ఇంకా ఇలాంటి కంపెనీ లు ఎన్నో వస్తాయని తెలిపారు. ఆఫ్ లైన్ అప్టిట్యూడ్, గ్రూప్ డిస్కషన్,లో 42 మంది ఎంపిక చేసి ఫైనల్ రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా 23 మంది ని ఎంపిక చేసారు. అధిక ప్యాకేజీ 6 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంటుందని, ఎంపికైన విద్యార్థులు బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ గా ఉంటారని తెలిపారు. విశ్వం గ్రూప్స్ చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కళాశాల లో గ్రామీణ స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు ఇలాంటి ఉన్నత స్థాయి లో జరిగే ఉద్యోగ నియామకాలు ద్వారా విద్యార్థులు తమ జీవితాలు కు పూల బాటలు వేసుకోవచ్చని, విశ్వం కాలేజీ లో క్యాంపస్ ఇంటర్వూస్ ప్రతి సంవత్సరం జరుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, హెస్ఓడీ డా. జి. ఎల్. మీనాజ్, డీన్స్, ఎం బిఏ ప్లేస్ మెంట్ కోఆర్డినేటర్ ఎన్. సోభా రాణి, అధ్యాపకులు, మరియు ఎంబిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :