Sunday, 26 July 2026 11:26:22 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కోసువారిపల్లె ఎన్.ఎల్.ఎం. గొర్రెల ఫార్మ్ ఆదర్శనీయం - డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రసూల్ సాహెబ్

Date : 19 February 2026 10:22 PM Views : 269

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 19 : తంబళ్లపల్లి మండలంలోని కోసువారిపల్లి లో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో రైతు శ్రీనివాసులు రెడ్డి నిర్వహిస్తున్న గొర్రెల ఫార్మ్ గొర్రెల పెంపకం దారులకు ఆదర్శనీయమని మదనపల్లె పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రసూల్ సాబ్ కొనియాడారు. గురువారం ఆయన మండల పశువైద్యాధికారి విక్రమ్ రెడ్డి తో గొర్రెల ఫార్మ్ ను పరిశీలించారు. ఈ షెడ్డు నేషనల్ స్టాక్ లైవ్ మిషన్ ద్వారా 20 లక్షల రుణంతో 100 గొర్రెలతో పథకం ప్రారంభించి విజయవంతంగా నడుస్తున్నట్లు రైతు డీడీకి వివరించారు. ఎన్ ఎల్ ఎం పథకంలో 10 లక్షల సబ్సిడీకి గాను మొదటి విడత సబ్సిడీ పొందానని రెండో విడత రావాల్సి ఉందని వివరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ మాట్లాడుతూ కోసువారిపల్లి రైతు శ్రీనివాసరెడ్డి నీ ఆదర్శంగా తీసుకొని మండలంలోని గొర్రెల పెంపకం దారులు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పాడి ఆవులతో పాటు గొర్రెల పెంపకం పై దృష్టి సారించి ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :