నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : గుడిపల్లి - జూలై 16 : గుడిపల్లి మండలం లోని మల్లప్ప కొండపై వెలసియున్న మల్లేశ్వర స్వామి ఆలయం కు వెళ్లే దారిలో మృతదేహం ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో రంగం లోకి దిగిన పోలీసులు మృతుడు రమేష్ గా గుర్తింపు. కొండకు వెళ్లే దారిలో నున్న సి.సి టీవీ ఫుటేజ్ లను పరిశీలించగా వచ్చేటప్పుడు బిడ్డ తో కలిసి హతుడు రమేష్ తో వచ్చిన యువతి, తిరిగి వెళ్లే క్రమంలో లో అదే స్కూటర్ పై మరో ఇద్దరు యువకులతో వెళ్లడం గుర్తించి మైనర్ అయిన వివాహితను అదుపులోకి తీసుకొని విచారించిగా విస్తుపోయే విషయాలు వెల్లడించిన మైనర్ అయిన వివాహిత యువతి రెండు సంవత్సరాల క్రితం కెనమాకుల పల్లి కి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ యువతి ని తమిళనాడు లోని సూలగిరి ప్రాంతం కు చెందిన రమేష్ తో పెద్దలు మైనర్ వివాహం చేశారు. ఎట్టకేలకు ఓ బిడ్డ కు జన్మనిచ్చింది, పురిటికి పుట్టుంటికి చేరిన యువతి మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తో ప్రియుడి మోజు లో భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం మల్లప్ప కొండకు తీసుకుని పొదువురా అని చెప్పగా భార్య మొక్కు చెల్లించాలని వచ్చిన భర్త రమేష్ ను ప్రియుడు, అతని తన స్నేహితుడి తో కలిసి దాడి యత్నించిగా పారిపోయే యత్నం చేసినా వెంటాడి హతమార్చిన ప్రియుడు, భర్త తెచ్చిన ద్విచక్ర వాహనం లోనే వెళ్లినట్లు వెల్లడించిన నిందితులు.
Reporter
Namitha News