Sunday, 26 July 2026 06:29:36 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ప్రియుడి మోజు లో భర్త ను అంతమొoదించిన మైనర్ అయిన భార్య

వెంటాడి, వేటాది హత్య చేసిన ప్రియుడు

Date : 16 July 2026 02:57 PM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / Chittoor : గుడిపల్లి - జూలై 16 : గుడిపల్లి మండలం లోని మల్లప్ప కొండపై వెలసియున్న మల్లేశ్వర స్వామి ఆలయం కు వెళ్లే దారిలో మృతదేహం ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడం తో రంగం లోకి దిగిన పోలీసులు మృతుడు రమేష్ గా గుర్తింపు. కొండకు వెళ్లే దారిలో నున్న సి.సి టీవీ ఫుటేజ్ లను పరిశీలించగా వచ్చేటప్పుడు బిడ్డ తో కలిసి హతుడు రమేష్ తో వచ్చిన యువతి, తిరిగి వెళ్లే క్రమంలో లో అదే స్కూటర్ పై మరో ఇద్దరు యువకులతో వెళ్లడం గుర్తించి మైనర్ అయిన వివాహితను అదుపులోకి తీసుకొని విచారించిగా విస్తుపోయే విషయాలు వెల్లడించిన మైనర్ అయిన వివాహిత యువతి రెండు సంవత్సరాల క్రితం కెనమాకుల పల్లి కి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ యువతి ని తమిళనాడు లోని సూలగిరి ప్రాంతం కు చెందిన రమేష్ తో పెద్దలు మైనర్ వివాహం చేశారు. ఎట్టకేలకు ఓ బిడ్డ కు జన్మనిచ్చింది, పురిటికి పుట్టుంటికి చేరిన యువతి మరో వ్యక్తి తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తో ప్రియుడి మోజు లో భర్త అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం మల్లప్ప కొండకు తీసుకుని పొదువురా అని చెప్పగా భార్య మొక్కు చెల్లించాలని వచ్చిన భర్త రమేష్ ను ప్రియుడు, అతని తన స్నేహితుడి తో కలిసి దాడి యత్నించిగా పారిపోయే యత్నం చేసినా వెంటాడి హతమార్చిన ప్రియుడు, భర్త తెచ్చిన ద్విచక్ర వాహనం లోనే వెళ్లినట్లు వెల్లడించిన నిందితులు.

admin

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: