Monday, 27 July 2026 04:18:54 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వాటర్ షెడ్లతోనే నీటి సంరక్షణ సాధ్యం - ఏపీడి లక్ష్మీ నరసయ్య

Date : 12 December 2025 08:09 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 12 : వర్షాభావ పరిస్థితులను అధిగమించడానికి వాటర్ షెడ్ల ద్వారా నీటి సంరక్షణ పనులు చేపట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని వాటర్షెడ్ ఏపీ డి లక్ష్మీనరసయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కోటకొండ సచివాలయంలో పిఓ ఖాజా మొహిద్దిన్ ఆధ్వర్యంలో మర్రిమాకులపల్లి మెగా వాటర్ షెడ్ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ వాటర్ షెడ్ చేపట్టే పనుల ద్వారా నీటిని సంరక్షించి తద్వారా భూగర్భ జలాలు పెంపొందుతాయని సూచించారు. వాటర్ షెడ్ పనులలో భాగంగా నీటి సంరక్షణ పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం విరివిగా చేపట్టాలని సూచించారు. అనంతరం సచివాలయ ఆవరణంలో ఏపీ డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఐఎంసిబి పిఓ మేఘనాథ్, టి వో లు హిమబిందు, ఆంజనేయులు, సాంబశివ వాటర్ షెడ్ చైర్మన్లు మల్లప్ప, మల్లికార్జున, ప్రకాశ్ రెడ్డి, నరసింహారెడ్డి, రవిశంకర్ రెడ్డి, రమేష్ రెడ్డి,సర్పంచ్ తాళ్ల అరుణ చంద్రశేఖర్, ఎంపీటీసీ పద్మనాభ రెడ్డి, బిజెపి నాయకులు రాజేష్ రెడ్డి, టిడిపి నాయకుడు గురుమూర్తి రైతులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :